(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మొన్న ఇండోర్లో బిజెపి ఎమ్మెల్యే ఆకాశ్ విజయవర్గీయ. నిన్న గోవాలో కాంగ్రెస్ శాసనసభ్యుడు నితేష్ నారాయణ రానే. అధికారులపై దాడికి తెగబడుతున్న ప్రజాప్రతినిధులకు అంతు ఉండడం లేదు. మున్సిపల్ కార్పోరేషన్...
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ పార్లమెంటేరియన్లకు క్రమశిక్షణలో క్లాసులు తీసుకోకతప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఆ దిశగా బుధవారం ఉదయం 80 మంది పార్లమెంట్ సభ్యులతో మొదటి సమావేశం నిర్వహించారు కూడా. ఇండోర్లో...