పట్టిస్తే రూ.2.50 లక్షల బహుమతి..!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబేపై ఆ రాష్ట్ర పోలీసులు రూ.2.50 లక్షల రివార్డు ప్రకటించారు. అతన్ని పట్టిస్తే ఆ మొత్తాన్ని అందజేస్తామని యూపీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు....