కిడ్నీ రోగులతో నిండిపోతున్న కృష్ణాజిల్లా!మూడు వందల గ్రామాలలో ప్రమాద ఘంటికలు!!
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం అంటే తెలియని వారు ఉండరు .అదేదో పుణ్యక్షేత్రమని కాదు.కిడ్నీ రోగుల స్థావరం అది.అప్పట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉద్దానం సమస్య ను తెరపైకి తెచ్చారు.ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించినట్లే...