ప్రముఖ నృత్య కళాకారిణి పద్మశ్రీ శోభానాయుడు ఇకలేరు..!!
(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి పద్మశ్రీ శోభానాయుడు (58) నేటి తెల్లవారుజామున కన్నుమూశారు. నెల రోజుల క్రితం శోభారాణి ఇంటిలో జారి పడటంతో స్వల్ప గాయాలు...