నిన్ను వదల బొమ్మాలీ అన్నట్లు .. మార్గదర్శిపై ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసిన ఏపీ సీఐడీ .. తాజాగా మరో రూ.242 కోట్ల ఆస్తులను...
రామోజీ ఏమిటీ… ఓటమి ఏమిటి…?? తప్పు, నిరర్ధకం.. అని కొట్టిపారేయొద్దు. నిజమే, రామోజీ అంటే మీడియా మొఘల్. కూర్చున్న చోట నుండి కదలకుండా రాష్ట్రపతితో కూడా మాట్లాడగల సమర్ధుడు. అధికారంలో ఉన్న పార్టీలు ఏవైనా...