Margadarsi Case: రామోజీ, శైలజా కిరణ్ లపై చీటింగ్ కేసు నమోదు చేసి ఏపీ సీఐడీ ..ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్
Margadarsi Case: మార్గదర్శి వ్యవహారంలో మరో కేసు నమోదైంది. మార్గదర్శి వ్యవస్థాపకుల్లో ఒకరైన జీజీ రెడ్డి కుమారుడు గాదిరెడ్డి యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు రామోజీరావు, శైలజాకిరణ్ లపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది....