రుణ చెల్లింపుదారులకు తాత్కాలిక ఊరట.. మారటోరియంపై విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా..
దేశంలోని రుణ చెల్లింపుదారులకు తాత్కాలికంగా ఊరట లభించింది. నిరర్థక ఆస్తుల ప్రకటనతోపాటు మారటోరియంపై కొనసాగుతున్న విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. మారటోరియం సమయంలో వాయిదా తీసుకున్న ఈఎంఐలకు...