‘గర్జించే సింహాల చిహ్నం’పై ముదురుతున్న వివాదం ..మార్చాలంటూ విపక్షాల పట్టు.. పీఎం మోడీ ఏమంటారో..?
కొత్త పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ (సింహాల) చిహ్నంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. కొత్త చిహ్నంపై కొందరు సామాజిక కార్యకర్తలు, విపక్షాలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఎంతో హుందాగా, రాజసంగా ఆత్మవిశ్వాసంతో...