తెలంగాణలో రాజ్ భవన్ – ప్రగతి భవన్ మధ్య గ్యాప్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. సీఎం కేసిఆర్, గవర్నర్ తమిళి సై మద్య నెలకొన్న విబేధాల నేపథ్యంలో బహిరంగ విమర్శలు, వ్యాఖ్యలు వినబడుతూనే...
ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చంద్రబాబు మెడకి చుట్టుకునే అవకాశమున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వం జడ్జీల ఫోన్ లతో పాటు తమ ఫోన్లు ట్యాపింగ్...
ఏదో రకంగా వైసిపి పార్టీని ఇబ్బంది పెట్టాలని, ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం మొదటినుండి కనిపిస్తూనే ఉంది. ఏపీ సీఎం జగన్ పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం అందుబాటులోకి...