ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు..! ఎందుకంటే..?
టీడీపీ ఎమ్మెల్యేలు కింజరపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుకు ప్రివిలేజ్ కమిటీ షాక్ ఇచ్చింది. వారం రోజుల్లో వారిద్దరికీ నోటీసులు ఇవ్వాలని ఏపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. బుధవారం ప్రివిలేజ్ కమిటీ సమవేశం...