న్యూఢిల్లీ, ఫిబ్రవరి3: సిబిఐ కొత్త డైరక్టర్గా రిషి కుమార్ శుక్లా ఎంపికను హైపవర్ కమిటీ సభ్యుడు మల్లిఖార్జున ఖర్గే వ్యతిరేకించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఆ త్రిసభ్య కమిటీలో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్...
మధ్యప్రదేశ్ మాజీ డిజిపి రిషి కుమార్ శుక్లా సిబిఐ నూతన డైరక్టర్గా ఎంపిక అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ శనివారం ఆయనను ఎంపిక చేసింది. 30 మంది ఐపిఎస్...