ఎన్ఐఏ అదుపులో దివంగత మవోయిస్టు అగ్రనేత ఆర్కే సతీమణి శిరీష
దివంగత మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) సతీమణి శిరీష అలియాస్ పద్మను కేంద్ర దర్యాప్తు బృందాలు (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్నాయి. ప్రకాశం జిల్లా అలకూరపాడులోని సృగృహంలో ఒంటరిగా ఉన్న ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి...