నాగ్ పూర్: యూట్యూబ్ ఉంటే చాలు. ఇట్టే సమాచారమంతా మన ముందు పెట్టేస్తుంది. అయితే కొంతమంది దీన్ని అసాంఘిక కార్యకలాపాలు చేసేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. మంచి విషయాలు తెలుసుకోవడానికే గాకుండా దొంగతనాలు ఎలా చేయాలో తెలుసుకోవడానికి...
మధుర (ఉత్తరప్రదేశ్): ఢిల్లీ నుంచి కోటా ప్రయాణం చేస్తున్న ఒక మహిళ, ఆమె కుమార్తెను దోపిడీ దొంగలు నడుస్తున్న రైలు నించి తోసేయడంతో ఇద్దరూ మృతి చెందారు. తమ సామాను దోపిడిని అడ్డుకుంటున్నందుకు దొంగలు...