Nimmagadda : గత నెల వరకూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు జేబులో మనిషి, ఆయన ఎలా ఆడిస్తే ఆలా ఆడతారు, ఆయన ఉండగా ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదు అంటూ...
sajjala:ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీ అన్నట్లుగా ఇప్పటి వరకూ జరిగిన సంగతి తెలిసిందే. ఓ పక్క రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుంటే, ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యం అంటూ...
విజయసాయి రెడ్డి వైసీపీలో ఎంత కీలకమో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పార్టీలో సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు అంటే ముగ్గురు, నలుగురి పేర్లు ఉన్నప్పటికీ మొదట గుర్తొచ్చేది విజయసాయిరెడ్డి...
జగన్ అధికారంలోకి రాకముందు వరకూ అన్ని రకాల సామాజిక వర్గాల నాయకులు ఆయన చుట్టూ ఉన్నారని అప్పుడు జగన్ అందరివాడిగా కనిపించాడని, కాగా సీఎంగా పదవి చేపట్టాక కొందరి వాడుగా అయిపోయారనే విమర్శలు...