ఫోన్ ట్యాపింగ్ కేసు : వైసీపీ నీ జగన్ నీ ఇరకాటం లో పెట్టే కొత్త కీలక సాక్ష్యం ?
ఏపీ రాజకీయాలలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మేటర్ హైకోర్టు దాకా వెళ్లడంతో పాటు కేంద్ర హోం శాఖకు కూడా చేరింది. అదేరీతిలో ప్రధాని మోడీ కి చంద్రబాబు లేఖ రాశారు....