వేర్పాటువాద నేతలకు భద్రత ఉపసంహరణ
శ్రీనగర్, ఫిబ్రవరి 17: జమ్ము కాశ్మీర్లో వేర్పాటువాద నేతలకు ప్రభుత్వం తరపున కల్పిస్తున్న భద్రతను ఉపసంహరిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ పాలన యంత్రాంగం ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది....