ఎస్బీఐ కస్టమర్లకు పంద్రాగస్టు కానుక.. ఏమిటంటే..?
భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై కస్టమర్ల నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్ చార్జిలు, మినిమం బ్యాలెన్స్ చార్జిలను వసూలు చేయబోవడం లేదని తెలిపింది. ఈ మేరకు...