సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంపై ఐటీడీపీ ఇన్ చార్జి చింతకాయల విజయ్ సీఐడీ విచారణ ముగిసింది. ఏపీ సీఐడీ అధికారుల ముందు విజయ్ రెండో సారి విచారణకు హజరైయ్యారు. దాదాపు ఏడు గంటల పాటు...
ఏపీ సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు పై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. గన్నవరం విమానాశ్రయంలో జరిగిన బంగారం స్మగ్లింగ్ కు సంబంధించిన వార్తను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశారన్న ఆరోపణతో...