టీఆరెస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలం నుండి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన...
హైదరాబాద్: తెలంగాణ ప్రజా పద్దులు కమిటీ (పీఏసీ) పదవి ఎంఐఎం పార్టీకి వరించింది. ఆ పార్టీ శాసనసభ పక్షం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి పీఏసీ చైర్మన్ పదవి దక్కింది. దీంతో ఆయన...