NewsOrbit

Tag : ts govt

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ కీలక వ్యాఖ్యలు.. తెలుగు రాష్ట్రాల పాలకులు కళ్లు తెరవాలంటూ..

sharma somaraju
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి రాజ గురువుగా అభివర్ణించవచ్చు. ఇక తెలంగాణ సీఎం...
తెలంగాణ‌ న్యూస్

Ban On Private Practice: కేసిఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్త సర్కార్ వైద్యులకు బిగ్ షాక్

sharma somaraju
Ban On Private Practice: ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసు విషయంలో కేసిఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

NGT: ఏపి సర్కార్‌కు ఎన్‌జీటీ మరో షాక్..! మేటర్ ఏమిటంటే..?

sharma somaraju
NGT: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్‌జిటీ) మరో షాక్ ఇచ్చింది. ఇటీవల పోలవరం ప్రాజెక్టుతో సహా పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవంటూ భారీ ఎత్తున ఎన్జీటీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే....
టాప్ స్టోరీస్

సమ్మె చట్టవిరుద్దమంటే కుదరదు: హైకోర్టు

sharma somaraju
హైదరాబాద్:ప్రజాప్రయోజనాల పేరిట సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు పేర్కొన్నది.కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్‌టిసి యాజమాన్యాన్ని అనేక సార్లు తాము కోరామని హైకోర్టు గుర్తుచేసింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయనీ, ఇలాగే చేయాలనీ ఆదేశించలేమని...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై గళం విప్పితే నోరు నొక్కుతారా?

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రగతి భవన్ ముట్టడించేందుకు వచ్చిన రేవంత్, జగ్గారెడ్డిని పోలీసులు...
టాప్ స్టోరీస్

జగన్‌కు కెసిఆర్ ‘కరెంట్ ‘ షాక్

sharma somaraju
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు సానుకూల వైఖరితో చర్చించి పరిష్కరించుకోవాలనుకుంటున్న తరుణంలో విద్యుత్ ఉద్యోగుల విషయంలో తెలంగాణ అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఉద్యోగుల...
టాప్ స్టోరీస్

ఎంఐఎం పార్టీకి పీఏసీ పదవి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ప్రజా పద్దులు కమిటీ (పీఏసీ) పదవి ఎంఐఎం పార్టీకి వరించింది. ఆ పార్టీ శాసనసభ పక్షం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీకి పీఏసీ చైర్మన్‌ పదవి దక్కింది. దీంతో ఆయన...
టాప్ స్టోరీస్

యురేనియం తవ్వకాలపై కేంద్రంతో యుద్ధం!

Mahesh
హైదరాబాద్: యురేనియం తవ్వకాలపై ఎవ్వరికీ ఏ విధమైన అనుమతి ఇవ్వలేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆదివారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలిగించే...
టాప్ స్టోరీస్

సీజనల్ వ్యాధులపై ఫోకస్!

Mahesh
హైదరాబాద్: నగరంలో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రెండవసారి పురపాలక శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సోమవారం పురపాలకశాఖ విభాగాధిపతులతో మంత్రి...
టాప్ స్టోరీస్

కేబినెట్‌లోకి కొత్తగా ఆరుగురు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తన కేబినెట్ ను విస్తరించారు. మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురికి చోటుదక్కింది. ఈసారి అనుభవజ్ఞులకు అవకాశం కల్పించారు. రాజ్ భవన్ లో సాయంత్రం 4 గంటలకు ఈ మంత్రివర్గ విస్తరణ...
టాప్ స్టోరీస్

యాదాద్రి శిలలపై కేసీఆర్ ప్రతిమ

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ దేవాలయం యాదాద్రి ఆలయానికి ఉపయోగించే శిలలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు చిత్రాలు చెక్కడం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. యాదాద్రి ఆలయ అష్టభుజి ప్రాకార...
టాప్ స్టోరీస్

నిర్లక్ష్యంగా ఉంటే వేటు వేస్తా!

Mahesh
హైదరాబాద్: హరితహారంలో పంపిణీ చేసిన 85 శాతం మొక్కలు బతికి తీరాల్సిందేనని సీఎం కేసీఆర్ అన్నారు. లేని పక్షంలో సర్పంచ్‌లపై వేటు వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. పంచాయతీల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ రాజేంద్రనగర్‌లో విస్తృతస్థాయి...
టాప్ స్టోరీస్

కేటీఆర్‌ మళ్లీ రావాలి!

Mahesh
హైదరాబాద్ః టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను మళ్లీ ప్రభుత్వంలో చూసేందుకు ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌కు గత ఏడాది ఒప్పో, ఇటీవల...
న్యూస్

ఫిబ్రవరిలోగా టీచర్ల భర్తీ : సుప్రీం ఆదేశం

sharma somaraju
ఢిల్లీ, జనవరి 21: తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల నియామకంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలోగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది....