ముంబై: ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ సింగర్ గా మారిపోయింది రాణు మండాల్. ఆమె గాత్రం లతా మంగేష్కర్ను పోలి ఉండటంతో సోషల్ మీడియా పుణ్యమా అని ఈమె పాడిన పాట ఓ రేంజ్లో వైరల్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నిన్న మొన్నటి దాకా వీధులు, రైల్వే ప్లాట్ఫామ్ మీద పాటలు పాడుతూ బిచ్చమెత్తిన రాణు మరియా మండల్ ఇప్పుడు నేషనల్ సెలబ్రిటీ. ‘ఎక్ ప్యార్ కా నగ్మా హై’ అంటూ...