స్వరూపానంద ఆదేశించారు… జగన్ పాటిస్తున్నారు!
ఏపీలో వరుసపెట్టి దేవాలయాల్లో అరిష్ట సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఇందుకు విరుగుడు చర్యలను సూచించాల్సిందిగా తన ఆస్థాన స్వామీజీ స్వరూపానంద సరస్వతిని కోరింది. రాష్ట్ర మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్ ,శ్రీరంగనాథరాజు, రాష్ట్ర...