సీఎం వైఎస్ జగన్ ను కలిసిన విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి .. ఎందుకంటే ..?
విశాఖ శారదాపీఠంలో జనవరి 27వ తేదీ నుండి 31వ తేదీ వరకూ అయిదు రోజుల పాటు వార్షికోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ వార్షికోత్సవాల సందర్భంగా రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శారదా...