ఇసుక పేరుతో రాజకీయం!
అమరావతి: టీడీపీ-వైఎస్సార్సీపీ మధ్య ట్విట్టర్ వార్ మరింత ముదురుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి- టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు పోటా-పోటీగా ట్వీట్లతో ఒకరిపై మరొకరు ట్వీట్ల బాంబులు పేల్చుకుంటున్నారు. అటు విజయసాయి టీడీపీని టార్గెట్ చేస్తూ...