ఈ రోజుల్లో ఎవరూ డబ్బులు జేబులో లేదా పర్సు లో పెట్టుకుని తిరుగుతున్నది లేదు. ప్రతి అత్యవసర అవసరానికి తమ మొబైల్ ఫోన్ ద్వారా డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రామ, వార్డు సచివాలయం కు సంబంధించి మరొక కీలక అడుగు వేశారు. పి.ఎమ్.యు కాల్ సెంటర్ ప్రారంభించిన వైఎస్ జగన్ దీనిద్వారా యంత్రాంగంలో ఎక్కడ దరఖాస్తు ఆగినా...