ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని.. ప్రాణాలు తీసుకున్నాడు.. ఎవరంటే?
సామాజంలో మూఢనమ్మకాల ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల దుర్గామాతకు నైవేద్యం పెట్టడం కోసమని యూపీలో ఒకరు నాలుక కోసుకున్నారు. మరోకరేమో గొంతును కోసుకున్నారు. అలాగే, ఓ గ్రామంలో చేతబడి చేస్తున్నాడనే నేపంతో తీవ్రంగా...