మనదేశంలో కోట్లాదిమందికి రేషన్ కార్డ్ ఉంది. ఈ కార్డు ఉండడం ద్వారా ఉచిత రేషన్ను పొందడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇక తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకి ఓ అదిరిపోయే తీపి కవరు చెప్పారు.
అంత్యోదయ అన్న యోజన స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం ఈ పథకం మూలంగా పేద మరియు మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో బెనిఫిట్ కలుగుతుందని చెప్పొచ్చు. ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 35 కిలోల ధనాన్ని పొందే అవకాశం ఉంది.
ఈ స్కీమ్ ద్వారా గోధుమలు మరియు చక్కెర, బెల్లం పొందే అవకాశం ఉంటుంది. రేషన్ కార్డ్ ఉన్న కుటుంబ సభ్యులకి మాత్రమే ఇది వర్తిస్తుంది. మరో రెండు సంవత్సరాల పాటు కేంద్రం ఈ స్కీమ్ ను పొడిగిస్తుంది. తక్కువ ధరకే శాశ్వత అదాయ వానరులు లేని పేద ప్రజలకు ఈ రేషన్ కార్డు ద్వారా సరుకులు అందిస్తారు.
అలానే ఆస్తులు లేని వాళ్లు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. 60 ఏళ్ల పైబడిన వాళ్లకు, వితంతువులు, ఎలాంటి ఆదాయం లేనివారు ఈ స్కీమ్ కి అర్హులు. అలానే శాశ్వత ఇల్లు లేని వారు.. ఏడాదికి 20 ఏళ్ల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి ఈ పథకం అందుతుంది. అందువల్ల త్వరగా రేషన్ కార్డు లేని వారు అప్లై చేసుకుని ఈ స్కీమ్స్ ని పొందండి.