NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ కి మొట్టమొదటి సారి ముచ్చెమటలు పట్టిస్తున్న నారా లోకేష్..!

ఆంధ్రా తమిళనాడు సరిహద్దులో ఆంధ్ర ప్రదేశ్ నుండి వస్తున్న ఒక వాహనంలో … ఆరంబాక్కం చెక్ పోస్ట్ వద్ద తమిళనాడు పోలీసులు దాదాపు ఐదు కోట్ల రూపాయల మొత్తాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆవాహనం పైన ఏపీ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్టిక్కర్ ఉండడం రాష్ట్రంలో పెద్ద చర్చ లేపింది. ఇకపోతే బాలినేని శ్రీనివాస్ మాత్రం తనకు దానితో ఎటువంటి సంబంధం లేదని దానికి సంబంధించిన దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నాడు.

 

Nara Lokesh appeals for generous donations

ఇప్పుడు ఈ విషయాన్ని పట్టుకొని తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రెటరీ నారా లోకేష్ వైసీపీపై విపరీతంగా విరుచుకుపడ్డారు. ట్విట్టర్ లో మంత్రి బాలినేని పై మరియు అధికార వైసీపీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘మంత్రి బాలినేని హవాలా ‘అడవి’ని పెంచడానికి ఏ ‘సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ని ఉపయోగించారు. పూర్తి ‘ఎనర్జీ’తో ఈ తంతు నడపడానికి సేఫ్‌ ‘ఎన్విరాన్‌మెంట్‌’ని ఎవరు సృష్టించారు? విశ్వసనీయ కథనం ప్రకారం తమిళనాడులో పట్టుబడిన రూ.5.27 కోట్లు రూ.1200 కోట్లలో ఓ చిన్న భాగం. గత ఏడాది కాలంలో ఆ మొత్తం చెన్నై – బెంగళూరు మీదుగా హవాలా మార్గంలో మారిషస్‌ తరలించారు. దీని వెనుక ఉన్న కింగ్‌పిన్‌ ఎవరు? బాలినేని, జే ఫ్యామిలీని కాపాడుతున్నారు? లేక జే కుటుంబమే బాలినేని రక్షిస్తోందా!’’ అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

ఇకపోతే అధికారంలో నేతలపై 1200 కోట్ల రూపాయలు హవాలా చేస్తున్నారని లోకేష్ ఆరోపించడం మరియు అతని మాటలు వెనుక వైసీపీ హైకమాండ్ ను ముఖ్యంగా ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జగమ్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇలా ధైర్యంగా లోకేష్ ట్వీట్ వేశారంటే దాని వెనుక పెద్ద కారణమే ఉంటుందని వారి నమ్మకం. నిప్పు లేకుండా పొగ రాదన్నట్టు.. హైకమాండ్ కు తెలియకుండా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు లోలోపల ఏం చేశారో అని రాష్ట్ర ప్రజల్లో అనుమానం స్టార్ట్ అయిపోయిండి.

 

నిజంగా లోకేష్ తన వద్ద కొన్ని సమాచార వనరులు ఉన్నాయని…. అధికార పక్షం నుండి పెద్ద మొత్తంలో హవాలా జరుగుతోందని చెబుతుండడంతో అందుకు సంబంధించిన ఏదైనా ఒక విషయాన్ని లోకేష్ కనుక బయట ప్రస్తావిస్తే వైసిపి తీవ్ర ఇరకాటంలోకి పడుతుంది. నిజంగా అలా హవాలా జరిగింది అని చిన్న ఆధారం కానీ… హింట్ కానీ లోకేష్ బయటపెట్టాడు అంటే తర్వాత విషయం హైకోర్టు చూసుకుంటుంది. కాబట్టి ఈ విషయంపై త్వరగా లోకేష్ కానీ బాలినేని గాని స్పష్టత ఇచ్చే వరకు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో టెన్షన్ అలాగే ఉంటుంది.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju