వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో మాయని మచ్చ ఏదైనా ఉందంటే అతని పై ఆరోపించబడిన మరియు అతనిని జైలుకు పంపించి ఇంకా కోర్టులో నడుస్తున్న అవినీతి కేసులే....
ఆంధ్రా తమిళనాడు సరిహద్దులో ఆంధ్ర ప్రదేశ్ నుండి వస్తున్న ఒక వాహనంలో … ఆరంబాక్కం చెక్ పోస్ట్ వద్ద తమిళనాడు పోలీసులు దాదాపు ఐదు కోట్ల రూపాయల మొత్తాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే....