NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: బస్సు ప్రమాద బాధితులకు భారీగా ఆర్ధిక సాయం ప్రకటించిన సీఎం జగన్

CM YS Jagan:  విజయవాడ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ బస్టాండ్ లో సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. బస్సు ప్రమాద ఘటనపై వివరాలను అధికారులు సీఎం జగన్ కు తెలియజేశారు.

CM YS Jagan

ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ఫ్లాట్ ఫాం మీదకు దూసుకువెళ్లడంతో ఈ ఘటన జరిగిందని వివరించారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని, గాయపడిన వారికి మెగురైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

విజయవాడ బస్టాండ్ లో ఆటో నగర్ నుండి గుంటూరు వైపు వెళ్లే బస్సు  ఫాట్ ఫాంపై దూసుకువెళ్లగా ముగ్గురు మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు. మృతి చెందిన వారిలో కండక్టర్ తోపాటు ఓ మహిళ, చిన్నారి ఉన్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

KCR: సీఎం కేసిఆర్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. అప్రమత్తమైన పైలట్

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju