అమరావతి, జనవరి 17:ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి వచ్చే నెల 14న ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర పరిధిలోని తాడేపల్లిలో సొంతింట్లో ప్రవేశించనున్నారు.
ఇప్పటి వరకు హైదరాబాదు లోటన్ పాండ్ లో తన నివాసంలోనే ఉన్నారు. సంవత్సర కాలంగా ప్రజాసంకల్ప యాత్ర నిర్వహిస్తూ ప్రజల మద్య ఉన్నారు.
పాదయాత్ర ముగియడంతో రాష్ట్రంలోనే స్థిర నివాసం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
తాడేపల్లిలో ఒకే ఆవరణలో పార్టీ కార్యాలయాన్ని, నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నారు.