NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధికి అస్వస్థత

Advertisements
Share

పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. పార్ధసారధి అస్వస్థతతో పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే పార్ధసారధిని పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండె పోటు వచ్చినట్లు నిర్ధారించారు. అశోక్ నగర్ లోని టాప్ స్టార్ ఆసుపత్రి నందు పార్ధసారధికి చికిత్స చేశారు. వెంటనే యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు.

Advertisements
YCP MLA Kolusu Parthasarathy suffered heart attack Vijayawada

ప్రస్తుతం పార్ధసారధి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. పార్ధసారధి అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. పార్ధసారధి త్వరగా కోలుకోవాలని ఆకాక్షిస్తున్నారు.

Advertisements

 


Share
Advertisements

Related posts

Tollywood : టాలీవుడ్ లో సావిత్రి, సౌందర్య తర్వాత అంతటి గౌరవం దక్కేది ఆ హీరోయిన్ కే…?

siddhu

Ram Gopalvarma: బిగ్ బాస్ బ్యూటీస్ కి రాంగోపాల్ వర్మ బంపర్ ఆఫర్ ..??

sekhar

CBI : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం..!!

sekhar