Devatha: రుక్మిణి దేవుడమ్మ చెబుతున్న మాటలు వింటుంది.. అయినా రాను అంటే నేనే క్షమాపణ చెప్పి తీసుకు వచ్చుకుంటాను అని అంటుంది.. అది మీ రక్తం మీ వారసురాలు అని రుక్మిణి బాధపడుతుంది.. ఎన్ని సార్లు దేవుడా.. నాకు ఈ బాధ ఇన్ని భరించిన నాకు రాధ ను పెళ్లి చేసుకుంటాను.. రాధ నిజంగానే నా భార్య కావాలి.. దేవిని అడ్డుగా పెట్టుకుంటే ఆదిత్య అడ్డువస్తున్నాడు.. ఇప్పుడు చిన్మయి ను అడ్డుపెట్టుకుని రాధ ను నా సొంతం చేసుకుంటాను అని.. రాధ నాతో శ్రీశైలం వచ్చేలా చేయమని వేడుకుంటాడు.. రాధ మనం శ్రీశైలం వెళ్ళాలి.. అది చిన్మయి అమ్మ చివరి కోరిక.. చిన్మయి కోసం నువ్వు వస్తావని నాకు తెలుసు.. అందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తానని మాధవ్ అంటాడు..
రాధ పెరట్లో పని చేసి కాళ్లు కడుక్కుని ఆ తడి కళ్ళతో ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్తుంది.. ఆ తర్వాత మాధవ్ తన అడుగుల్లో అడుగులు వేస్తూ 7 అడుగులు వేసాడు.. చూసావా రాధ నేను నీతో పెళ్లి కాకుండానే ఏడు అడుగులు వేసాను అని అంటాడు.. మాధవ్ చేస్తున్న చెండలమైన చేష్టలు చూస్తూ జానకమ్మ చూస్తుంది.. ఏంటిరా ఇలా తయారయ్యావు అని అరుస్తుంది.. మాధవ్ ఆ మాటలు పట్టించుకోకుండా లైట్ తీసుకుంటాడు.. శ్రీశైలం వెళ్ళాక తెలస్తోంది నా నిర్ణయం మీకు అని మాధవ్ అంటాడు..
నేను ఫోన్ చేస్తే నువ్వు తీయకపోవటం అనేది ఇప్పటివరకు జరగలేదు.. అలాంటిది ఇప్పుడు ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతాడు.. నాతో మాట్లాడద్దు అని ఆ మాధవ్ గాడు ఏమైనా బెదిరించాడా.. ఆ మాధవ్ సార్ శ్రీశైలం వెళ్ళాలి అని అంటున్నారు.. శ్రీశైలమా ఎందుకు అని అడుగుతుంది.. రుక్మిణి ఆదిత్య మాట్లాడుకుంటున్న మాట మాట్లాడుకోవడం చూసినా జానకమ్మ వాళ్ళ ఇద్దరి దగ్గరికి రావాలని అనుకుంటున్నాను అప్పుడే అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు పెనిమిటి అని రుక్మిణి అన్న మాటలు విని జానకమ్మ షాక్ అవుతుంది..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!