Intinti Gruhalakshmi: అభి వేసిన ప్రశ్నలకు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అసలు ఏం జరిగిందో నిజం చెప్తాడు.. సామ్రాట్ ఎప్పటికీ తప్పు చేయడని సామ్రాట్ నిజాయితీ తెలిస్తే ప్రతి ఒక్కరూ బాధపడతారని సామ్రాట్ పైకి గంభీరంగా కనిపిస్తాడు కానీ తన లో లోపల అగ్ని జ్వాల ఉందని ఆ విషయం తెలిస్తే మీ అందరి గుండెలు దహిస్తాయి అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ నిజం చెప్పడానికి ప్రయత్నిస్తాడు సామ్రాట్ వద్దు అని అడ్డుపడతాడు ఈరోజు ఈ విషయం అందరికీ తెలియాల్సిందే అని వాళ్ళ బాబాయ్ నోరు విప్పుతాడు.. సామ్రాట్ కి సునంద అనే ఒక చెల్లెలు ఉందని.. తనని ఎంతో అపురూపంగా సామ్రాట్ పెంచుకున్నాడు అని.. సునంద నిరంజన్ అనే అబ్బాయిని ఇష్టపడింది..!
నిరంజన్ మంచివాడు కాదని తన వ్యక్తిత్వం మంచిది కాదని సునందకు సామ్రాట్ ఎంత చెప్పినా వినిపించుకోలేదు.. ఇక సామ్రాటే దగ్గరుండి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు . తనకు రావలసిన ఆస్తిని కూడా నిరంజన్ కు అప్పగించడు కానీ నిరంజన్ మాత్రం ఎప్పుడు సునందని ప్రేమగా చూసుకోలేదు.. తనని చిత్రవధ చేస్తూ పుట్టింటికి వెళ్లి ఆస్తి తీసుకు రమ్మని టార్చర్ చేసేవాడు. ఆ టార్చర్ చాలా కాలం పాటు సునంద భరించింది కానీ.. అన్నయ్యగా మాట వినకుండా తప్పు చేశానని తనకు ఇలాంటి గతి పట్టడానికి తను చేసిన తప్పే కారణమని తెలుసుకున్న సునంద ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.. హనీని సామ్రాట్ వాళ్ళ ఇంటి గుమ్మం ముందు వదిలిపెట్టి తను ఆత్మహత్య చేసుకుంది.. అప్పటినుంచి హనీకి అన్ని తానే అయి సామ్రాట్ హనీ ని పెంచుతున్నాడు.. కానీ కోసం తను ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు.. తండ్రి కానీ తండ్రిగా హనీకి తండ్రిగా బ్రతుకుతున్నాడు. సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అని అసలు విషయాన్ని కొండ బద్దలు కొడతాడు..
సామ్రాట్ వాళ్ళ బాబాయ్ చెప్పిన నిజం తెలుసుకొని తులసి చాలా బాధపడుతుంది.. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ సామ్రాట్ మంచితనాన్ని మెచ్చుకుంటారు.. కానీ లాస్య వేసిన ప్లాన్ చల్లా చెదరవుతుంది.. నందు ఇప్పటివరకు నువ్వు ఎన్నో ప్లాన్స్ చేశావు ఇది కూడా తుసైంది అని లాస్య అంటాడు. మీ ప్లాన్ మనకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇదే విషయం అడ్డం పెట్టుకొని సామ్రాట్ తులసి పెళ్లి చేసుకోబోతున్నారని మళ్ళీ న్యూస్ లో స్ప్రెడ్ చేస్తాను అని అంటుంది. తను తను అనుకున్నట్టుగానే లాస్య సామ్రాట్ ను పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తని మీడియాతో వచ్చేలాగా లాస్య ప్లాన్ చేస్తుంది. ఆ న్యూస్ విని అవి మరోసారి తులసి పై గొడవ పడతాడు. నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు అని అంటారు.. ఎప్పటిలాగే అభి ఇంట్లో వాళ్ళు మళ్లీ చడామడా వయిస్తారు.. మొదటిసారి అభి తులసి ముందు ఏడుస్తూ నువ్వంటే నాకిష్టం అమ్మ.. నువ్వు బాగుండాలనే నేను ఇలా మాట్లాడుతున్నాను.. కానీ నీ మీద ప్రతి కారం తీర్చుకోడానికి కాదు అని అభి అంటాడు.. లాస్య అనసూయమ్మను అడ్డం పెట్టుకొని సామ్రాట్ నీ తులసి పై పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. రేపటి ఎపిసోడ్ లో అనసూయమ్మ సామ్రాట్ దగ్గరకు వచ్చి మా కోడల్ని వదిలేసేయండి ..మీరు ఆ ప్రాజెక్టును టేకప్ చేయకండి నా కోరిక తీర్చండి.. ఈ విషయం గురించి ఇంకా ఆలోచించకండి అని తన మనసులో మాటలు చెప్పేస్తుంది..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!