Malli Nindu Jabili జులై 14 ఎపిసోడ్ 401: మల్లి నిండు జాబిలి ఈ రోజు ఎపిసోడ్ లో బోనాలు స్పెషల్ గా కృష్ణ ముకుంద మురారి పాత్రలు మనకు కనిపిస్తాయి… మళ్లీ సిగ్గులేని పనులు చేయొచ్చా అని మాలిని అన్నది ప్రతి దానికి నా కూతురు మౌనంగా ఉండి పోతుందని నిందలు వేయకండి అని మీరా అంటుంది బాగా లోకువ అయిపోయాము మీకు అనే వాళ్ళ అమ్మమ్మ అంది. నోరు మూయండి అని వసుంధర అంటుంది మీ బుద్ధులు మారవా ఇంకా మీ బుద్ధులు మారవా ఇంకా ఇక్కడికి వచ్చినా ఇదే పనా చి చి ఏం పుట్టుకలో ఏంటో ఏంటి వసుంధర గారు ఏమైంది అని భవాని అడిగింది ఏమీ లేదండి ఏం చెప్పను మా మహాభారతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది వసుంధర ఏం జరిగింది వసుంధర గారు పెద్దమ్మ పర్సనల్ లెటర్ ని పబ్లిక్ లో చదవకూడదు అనే మురారి అన్నాడు అఫ్కోర్స్ బట్ అందులో ఏం రాసిందో ఎలా నిందిస్తారు అన్నాడు అరవింద్.
కృష్ణ ముకుంద మురారి సీరియల్ తారలు మల్లి నిండు జాబిలి సీరియల్ లో…
నా మల్లి ఎవరిని ఇబ్బంది పెట్టదు అన్నది మీరా ఆ లెటర్ రాసిన అమ్మాయి దొరకకుండా ఉండాలంటే నేను మౌనంగా ఉండక తప్పదు అనుకుంటుంది మళ్ళీ భవాని వసుంధర గారు మీ ఇంటి సంగతి నాకు పూర్తిగా తెలియదు ఈ లెటర్ సంగతి అని భవాని అంటుంది. మళ్లీ ఆ లెటర్ తీసుకొని వెళ్ళిపోతుంది అక్కడికి అరవింద్ వస్తాడు, మళ్లీ ఆ లెటర్ నువ్వు రాయలేదని నాకు తెలుసు అయినా నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు అని అంటాడు అరవింద్. ఏం చెప్పాలి మేము ఎక్కడికి వెళ్లినా ఇదే అవమానాలు మా అమ్మకి నాకు ఇక్కడి నుండి వెళ్ళిపోతే మనశ్శాంతిగా ఉంటుంది అని అంటుంది మళ్లీ.
ఉద్యోగం నన్ను చేసుకొనివ్వరా మిమ్మల్ని మానేయమని చెప్పకుండా నన్ను చెప్పమంటున్నారు ఏంటి అని అంటుంది మళ్లీ. సరే మనిద్దరం గౌతమ్ ఆఫీస్ లో మానేద్దాం బయట వేరే దగ్గర చూసుకుందాం అని అంటాడు అరవింద్. ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తాడు, ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుకుంటారేంటి అని అంటాడు గౌతమ్, ఇది మీ ఆఫీస్ కాదు మీరు నన్ను కొషన్ అడగకండి, అసలే టెంపర్ కంట్రోల్ చేసుకుంటున్నాను అని అంటాడు అరవింద్.
Malli Nindu Jabili Serial Bonalu Episode Crossover with Krishna Mukunda Murari: కృష్ణ మల్లి మధ్య ఆసక్తికర సంభాషణ
కాలర్ పట్టుకుంటావా కొడతావా అని అంటాడు గౌతం. అరవింద్ పిడికిలి బిగిస్తాడు ఇంతలో మళ్ళీ అడ్డుపడుతుంది బాబు గారు వదిలేయండి, వాసు గారు మీరు పండగ చూడ్డానికి వచ్చారు మీరు వెళ్ళండి అని అంటుంది మళ్ళీ. కృష్ణ రాసిన లెటర్ ని మళ్ళీ నేను మీ ఆయనకి ఇస్తాను నా వంతు సాయం నేను చేస్తాను అమ్మవారే ఈ సాయం చేస్తున్నదేమో అని అంటుంది మళ్లీ. వీళ్ళిద్దరికీ ఏం పరిచయం ఏం మాట్లాడుకుంటున్నారు అని ముకుందా అనుకుంటుంది.
గౌతమ్ కు ఎదురు దెబ్బ…మురారిని తుపాకులనుండి కాపాడిన అరవింద్
ఒక ముగ్గురు వ్యక్తులు మురారిని కాల్చడానికి చూస్తున్నారు, కృష్ణ మురారి కోసం వెతుకుతూ ఉంటుంది. మురారి దగ్గరికి వెళ్లి ఇది ఈ లెటర్ తీసుకొని చదవండి అని ఇస్తుంది. ముగ్గురు వ్యక్తులు కాల్చడానికి ప్రయత్నిస్తుంటే అరవింద్ వచ్చి మురారిని మళ్లీ నీ పక్కకి జరుపుతాడు దాంతో చేతిలో ఉన్న లెటర్ ఎగిరిపోతుంది. కృష్ణ అక్కడికి తొందరగా వచ్చి ఏమైందండీ అని అడుగుతుంది. మురారి గౌతమ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని అరవింద్ కి పరిచయం చేస్తాడు. గౌతమ్ వెళ్లిపోతాడు.
ఏ సి పి సార్ రండి అని కృష్ణ మురారిని తీసుకొని వెళుతుంది. ఏంట్రా ఇలా జరిగింది అని భవాని అంటుంది, పెద్దమ్మ ఏం జరగలేదు కదా అని మురారి అంటాడు. మళ్లీ భవిష్యత్తు గురించి గుడిలో ఉన్న ఒక పెద్ద ఆవిడ చెబుతుంది. మంచికి పోతే చెడవుతుంది చాలా ఒడిదుడుకులు ఉన్నాయి మీ బిడ్డ జీవితం రానున్న కాలంలో పెద్ద మలుపు తీసుకోబోతుంది ఒక బంధానికి దూరం అయింది మరో బంధం నీ బిడ్డ జీవితంలోకి రాబోతుంది అని అంటుంది. ఇది నా మాట కాదు అమ్మవారి మాట అమ్మ చెప్పింది జరుగుతుంది. ఎపిసోడ్ అయిపోతుంది.తిరిగి మల్లి నిండు జాబిలి రేపటి ఎపిసోడ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం…
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!