Mamagaru January 15 2024 Episode 109: దేవమ్మ పరధ్యానంలో ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది దేవమ్మ ఎందుకంత పరధ్యానంలో ఉన్నావు ఎందుకో టెన్షన్ పడుతున్నావ్ టెన్షన్ పడుతునఅని నీ కళ్ళు నీ పెదవులు చెప్తున్నాయి ఎప్పుడైనా లోపలికి వచ్చేటప్పుడు తమలపాకులు మంచినీళ్లు లేకుండా వచ్చావా దేవమ్మ అని చంగయ్య అంటాడు.నా మతిమరుపు మండ తెస్తాను ఉండండి అని దేవం మా తెచ్చి మంచినీళ్లు తమలపాకులు ఇస్తుంది జంగయ్యకి.ఏంటి దేవమ్మా ఏం తెచ్చావ్ ఏం తాగాలి మంచినీళ్లు తెచ్చి మజ్జిగ అంటావేంటి దేవమ్మ అంటాడు. గతంలో మీరు నా దగ్గర ఏదో దాచినప్పుడు భయం కనిపించేది కానీ ఇప్పుడు వెదురు కనపడుతుంది ఏమైంది దేవమ్మ అని చెంగయ్య అంటాడు. ఏమీ లేదండి అని దేవమ్మ పడుకుంటుంది. నన్ను క్షమించండి పిల్లలు కనిపించకుండా ఉన్న విషయాన్ని దాచి పెట్టాను నీకు తెలిస్తే జీవితంలో ఉద్యమలు చేయనీయమని భయపడుతున్నారండి క్షమించండి అని దేవమ్మ అనుకుంటుంది. నిద్ర పట్టడం లేదా దేవమ్మ నీ మనసులో ఏదో భయం కనపడుతుంది అది నాకు చెప్పేదాకా ప్రశాంతంగా నిద్ర పోలేదు అని చ0గయ్య అంటాడు. కట్ చేస్తే,సార్ మీరు స్కూల్ అయ్యాక సీసీ కెమెరా చూపించండి అని గంగాధర్ అడుగుతాడు. అతను సిసి కెమెరా చూస్తూ ఉండగా పిల్లలు ఒక కార్ ఎక్కుతున్నట్టు కనిపిస్తుంది అక్కడ ఆపి ఆ కార్ నెంబరు ఫోటో తీసుకుంటారు. థాంక్స్ అండి అనే గంగాధర్ అంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య అని గంగాధర్ అంటాడు. అన్నయ్య మా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఆర్టీసీలో పనిచేస్తుంది అన్నయ్య అని మహేష్ అంటాడు. అయితే వెంటనే ఫోన్ చేసి కనుక్కోరా అని సుధాకర్ అంటాడు. ఫ్రెండ్ వాళ్ళ అక్కకి ఫోన్ చేస్తాడు. కట్ చేస్తే,
భయపడి పోయి శ్రీలక్ష్మి వచ్చి చంగయ్య డోర్ కొట్టి లేపుతుంది. ఏమైందమ్మా అర్ధా రత్రి లేపావు వాడు ఏమన్నా అన్నాడా అని చెంగయ్య అంటాడు. లేదు మామయ్య గారు పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారు మామగారు అని శ్రీలక్ష్మి ఏడ్చుకుంటూ చెప్పేస్తుంది. అది విన్న చెంగయ్య షాక్ అయిపోయి కిడ్నాప్ చేశారా అని అడుగుతాడు. అవును మామగారు మన ఇంట్లో పిల్లలందరినీ కిడ్నాప్ చేశారు అని శ్రీలక్ష్మి అంటుంది. పిల్లలు ఇంట్లో నిద్రపోతున్నారని చెప్పావు కదా అని చంగయ్య అంటాడు. మీకు అబద్ధం చెప్పం మామయ్య గారువసంత అక్క వాదిస్తున్న కేసు ఓడిపోతున్నారని అతను కిడ్నాప్ చేయించాడు అని శ్రీలక్ష్మి చెప్పేస్తుంది. ఎందుకు కదా దేవా మా ఉద్యోగాలు వద్దు అనేది చెప్తే విన్నారా పిల్లలకి ఏమన్నా అయితే ఎవరూ బాధ్యులుఇంట్లో ఆడవాళ్ళు బయటికి వెళ్తే ఇలాగే జరుగుతుంది అని చ0గయ్య కోపంతో రగిలిపోతూ అంటాడు.అందరినీ పిలువు దేవమ్మ నాటకాలు ఆడుతున్నారా నాతో అని చ0గయ్య కోపంతో అంటాడు.
ఇదంతా కలము శ్రీ లక్ష్మీ లేదు అంటే ఇక్కడ నిజం చేస్తున్న అని పాండురంగ భయపడిపోయి పరుగెత్తుకు వచ్చే శ్రీ లక్ష్మీ లోపలికి తీసుకు వెళ్తాడు. అది కాదండి నిజం మామ గారికి చెప్పిస్తానండి అని శ్రీలక్ష్మి అంటుంది. కట్ చేస్తే ఇంతలో దేవ మార్చాంగయ్య బయటికి వస్తారు ఏమైందిరా అని చ0గయ్య అంటాడు.ఏం లేదు నాన్నగారు అని పాండురంగ అంటాడు.రేయ్ అమ్మ ఏదో చెప్పాలని తలుపు కొట్టింది నువ్వేమో లేదంటే ఏంట్రా అని చంగయ్య అంటాడు.వాళ్ళ బామ్మ గుర్తొచ్చింది అంట నాన్న అని పాండురంగ అంటాడు.కోడలు పిల్ల ఎందుకే ఇస్తుంది వాళ్ళ బామ్మర్ది గుర్తొస్తే ఏడుస్తుంది నువ్వేమైనా అన్నావా అని చ0గయ్య అంటాడు. ఏమి లేదు నాన్న ఎప్పట్లాగే మూడు కాల దయ్యం కలలోకి వచ్చి ఉంటుంది అని పాండురంగ కంగారుపడుతూ శ్రీలక్ష్మీ తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,
శ్రీలక్ష్మికి ఒక్క రాత్రికి ఆగుదాం అన్నయ్య వాళ్ళు కచ్చితంగా పిల్లల్ని తీసుకొని వస్తారు అని పాండురంగ అంటాడు. ఎలా వస్తారండి అయినా ఇదంతా వసంతకోలే జరిగింది కదా అని శ్రీలక్ష్మి బాధపడుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ శ్రీలక్ష్మి వాళ్ళు వేరు మన వేరు కాదు కదా అంతా ఒకటే కదా అనే పాండురంగ అంటాడు. ఒకటిగా ఎలా ఆలోచిస్తాం అండి ఇదంతా వసంతక్కువలే జరిగింది అని చిరాకు పడుతూ ఉంటుంది. శ్రీలక్ష్మి ఈ ఒక్క రోజుకి ఓపిక పట్టు అని పాండురంగ బ్రతిమిలాడుతాడు. కట్ చేస్తే,
వాళ్ళ ముగ్గురు కిడ్నాప్ చేసిన వాళ్ళ ఇంటికి వస్తారు.రేయ్ గేట్ వేసింది కదరా ఎలా వెళ్దాం అని సుధాకర్ అంటాడు.కాలింగ్ బెల్ కొట్టి వెళ్తావా అన్నయ్య గేటు దూకి మెల్లగా అవతలికి వెళ్ళాలి అని మహేష్ అంటాడు. మహేష్ పాండురంగ సుధాకర్ గేటు కిడ్నాపర్స్ వాళ్ళ ఇంట్లోకి దూకుతారు అక్కడ కార్ కనపడగానే ఆ కార్ నెంబరు చూసి ఇదే కార్ అని అనుకుంటారు. రేయ్ మనం మోసపోయాం రా ఆ కారు కలర్ వేరు ఈ కారు కలర్ వేరు ఆ నెంబర్ ఒరిజినల్ కారిది వాళ్లు మనల్ని మోసం చేశారు మనం తెలియక వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం అని గంగాధర్ అంటారు. అయితే ఇక నుంచి తొందరగా వెళ్దాం పదండి అని వాళ్ళు ముగ్గురూ వెళ్ళిపోతారు. కట్ చేస్తే,
ఇంతలో తెల్లవారింది అమ్మాయి శ్రీలక్ష్మి రాత్రి అంతా బాధపడుతున్నావు కదా ఇప్పుడు కుదుటపడ్డావా అని చెంగయ్య వేడి నీళ్లు తాగుతూ ఉంటాడు. శ్రీలక్ష్మి తల ఊపుతుంది. పిల్లల చాక్లెట్లు ఇవ్వాలి అని చంగయ్య అంటాడు. ఇక నావల్ల కాదు నిజం చెప్పేస్తాను అని శ్రీలక్ష్మి మామగారు నిజానికి పిల్లలు ఇంట్లో లేరు అని శ్రీలక్ష్మి అంటుంది. పిల్లలు ఇంట్లో లేకపోవడం ఏంటమ్మా అనే ఆశ్చర్యపోయే అంటాడు చ0గయ్య. గ్రౌండ్ కి వెళ్లారు మామగారు అని వసంత అబద్ధం చెప్తుంది. పొద్దు పొద్దున్నే గ్రౌండ్కి వెళ్ళడమేంటమ్మా అని చంగయ్య అంటాడు. ఆటల పోటీలు ఉన్నాయి కదా మామయ్య గారు అందుకే పొద్దున్నే పిల్లల్ని గ్రౌండ్కి తీసుకువెళ్లారు అని వసంత అంటుంది.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?