NewsOrbit
జాతీయం న్యూస్

భారత అణు శాస్త్రవేత్త హూమీ భాభా, మాజీ ప్రధాని శాస్త్రిల మరణం వెనుక సీఐఏ హస్తం .. “కాన్వర్సేషన్ విత్ ది క్రో” పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడి

ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త హూమీ జహంగీర్ భాభా, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణాలపై అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ (సీఐఏ) పాత్ర ఉందనే వాదనలు ఎప్పటి నుండో వినబడుతున్నాయి. అయితే ఈ ఇద్దరి మరణాలపై అమెరికా ప్రఖ్యాత రచయిత గ్రెగోరీ డగ్లోస్ తను రచించిన “కాన్వర్సేషన్ విత్ ది క్రో” అనే పుస్తకంలో సంచలన విషయాలను వెల్లడించడంతో ఇది హాట్ టాపిక్ అయ్యింది. హుమీ జహంగీర్ భాభా, లాల్ బహదూర్ శాస్త్రిలను తమ ఆధ్వర్యంలోనే హత్య జరిగినట్లు రాబర్ట్ క్రోలీ పేర్కొన్నట్లు ఈ పుస్తకంలో ప్రచురించారు. హత్యలు జరిగే సమయంలో రాబర్ట్ క్రోలీ సీఐఏ డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వహించారు. రాబర్ట్ క్రోలీ వెల్లడించిన విషయాలను రచయిత డగ్లోస్ పుస్తకంలో రాసుకొచ్చారు. ఇప్పుడు రాబర్ట్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

గోవులను ప్రేమించే భారతీయులు తాము ఎంతో తెలివైనవారమనీ, ప్రపంచంలో గొప్ప శక్తిగా మారబోతున్నామని గొప్పగా చెప్పుకునే వారినీ, తాము భారతీయులు స్వయం సంవృద్ధి సాధించాలని కోరుకోలేదని రాబర్ట్ క్రోలీ తమ స్టేట్ మెంట్ లో పేర్కొన్నాడు. హూమీ భాభా మరణించిన సమయంలో ఎయిర్ ఇండియాకు చెందిన కమర్షియల్ ఎయిర్ క్రాప్ట్ లో వియన్నా వెళుతున్నారని రాబర్ట్ చెప్పారు. తాను ఆయన మరణం గురించి.. విమానంలో ప్రయాణీకుల గురించి చింతించలేదనీ, ఎందుకంటే ఆ విమానంలో తన సొంత మనుషులు ఉంటే బాధపడతానన్నారు. వియన్నాలోనే భాభాను హత్య చేయవచ్చు కానీ తాము ఎత్తైన పర్వతాన్ని ఎంచుకున్నామనీ ఎందుకంటే విమానం విస్పోటనం తర్వాత అది ముక్కలు అవ్వడానికి మంచి ప్రదేశం అని తాము నిర్ణయించుకున్నామని రాబర్ట్ పేర్కొన్నారు.

 

లాల్ బహదూర్ శాస్త్రి కూడా అవు ప్రేమికుడే. భారతీయులు స్వయంగా బాంబు తయారు చేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. భారతీయులు తమ శత్రువైన పాక్ పై దాడి చేస్తే .. అంటూ తాము ఆలోచించినట్లు రాబర్ట్ పేర్కొన్నారు. డాక్టర్ హుమీ జహంగీర్ భాభా భారత అణు కార్యక్రమానికి పితామహుడు. భారతదేశంలో ఆటమిక్ ఎనర్జీ కార్యక్రమాన్ని రూపొందించడమే కాక అణుశక్తిని పెంపొందించుకునేలా అవసరమైన అనేక చర్యలు తీసుకువచ్చారు. హూమీ భాభా వేసిన పునాదులతోనే ఇండియాలో అణుశక్తి ని కల్గి ఉండే మార్గం ఏర్పడింది. 1957 లో ముంబాయి సమీపంలోని ట్రాంబేలో మొదటి అణు శక్తి కేంద్రాన్ని స్థాపించారు. 1966 జనవరి 24న విమాన ప్రమాదంలో హూమీ భాభా మరణించారు. ఆయన మరణానంతరం 1967 లో ట్రాంబేలో నెలకొల్పిన అణు పరిశోధనా కేంద్రాన్ని భాభా ఆటామిక్ రీసెర్చ్ సెంటర్ గా మార్చారు.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju