బెజవాడలోని ఇంద్రకీలాద్రిలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి 25 వరకు
విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు జరుగనున్నాయి.ఈ ఉత్సవాలకు సంబంధించిన ఆన్లైన్ టికెట్లను ఆలయ కమిటీ, ఈవో విడుదల చేశారు. ఈసారి ఆన్లైన్లో టికెట్లు తీసుకున్నవారికిసేవ టికెట్ బుక్ చేసుకున్నవారికి అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, అమ్మవారి దస్త్రం వారి ఇంటికి పంపిస్తామని వెల్లడించారు.