Shobhita Dhulipalla: తెలుగు చలనచిత్ర రంగంలో చూడముచ్చటగా ఉండే జంట నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. 2017 లో వివాహం జరగకగా 2021 వ సంవత్సరంలో విడాకులు తీసుకోవడం జరిగింది. అసలు ఏ కారణంగా ఈ ఇద్దరు విడిపోయారు ఎవరికి అర్థం కాని ప్రశ్న కాని మిగిలిపోయింది. అయితే సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని వార్తలు కారణంగా… ముఖ్యంగా ఇద్దరి మధ్య గొడవ జరిగితే మూడో వ్యక్తి గురించి ప్రస్తావన తీసుకురావడం వల్లే విడిపోయినట్లు కొద్ది రోజుల క్రితం నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇదంతా పక్కన పెడితే విడాకులు తీసుకున్న అనంతరం ఎవరికివారు కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో నాగచైతన్య శోభిత దూళిపాళ్లతో సన్నిహితంగా ఉన్నట్లు ప్రచారం జరగటం మాత్రమే కాదు కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇతర దేశంలో ఓ హోటల్ లో దిగిన ఫోటో తో పాటు మరికొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావటంతో వీరిద్దరి మధ్య సంథింగ్ ఉన్నట్లు ఆ మధ్య భారీ ఎత్తున ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా శోభిత దూళిపాళ్ల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
దీనిలో భాగంగా నాగచైతన్యతో తన రిలేషన్ గురించి వస్తున్న వార్తలపై ప్రశ్న వేయగా అసలు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేయడం జరిగింది. ఇదే సమయంలో చైతుకి ఉన్న క్లారిటీ మరియు సహనం నచ్చుతాయని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే ఇంటర్వ్యూలో సమంత గురించి కూడా శోభిత దూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు చేసింది. సమంత కెరియర్ చాలా కూల్ గా అనిపిస్తుంది. ఆమె మూవీ ప్రాజెక్టులను డీల్ చేసే విధానం.. బాగుంటుంది. గతంలో వారిద్దరు విడాకులు తీసుకోవడానికి కారణం అంటూ తనపై వచ్చిన వార్తలపై ఖండించడం జరిగింది. ఈ క్రమంలో