Indrani Mukerjea series: ప్రస్తుతం ఉన్న సినిమా ఫీల్డ్ లో తమకి ఏ సినిమా అయినా ఇబ్బందికరంగా అనిపిస్తే దానిపై కేసు మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన కుమార్త షీనా బోరాను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జీ పై డాక్యుమెంటరీ సిరీస్ OTT ఫ్లాట్ ఫారం నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. దీని విడుదలకు వ్యతిరేకంగా సిబిఐ దాఖలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై సిబిఐ పిటిషన్ను బొంబాయి హైకోర్టు లో వేశారు.
ఇక ఈ పిటిషన్ను బొంబాయి హైకోర్టు గురువారం కొట్టి వేసింది. దీంతో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. ఇక డి ఇంద్రాణి ముఖర్జీ అనే డాక్యుమెంటరీ సిరీస్. ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే..ది బర్రీడ్ ట్రూత్ అనే కదాంసంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో 25 ఏళ్ల బోరా అదృశ్యం గురించి వెల్లడించే స్టోరీనే ఈ వెబ్ సిరీస్. నిజానికి ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 23న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి.
డాక్యుమెంటరీ న్యాయ ప్రక్రియను ప్రభావితం చేస్తుందని సీబీఐ కోర్టును ఆశ్రయించిన అనంతరం హై డాక్యుమెంటరీ ని విడుదల చేయవలసిందిగా నిర్మాతలను కోర్ట్ కోరింది. అదేవిధంగా ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకు స్టే విధించాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటీషన్ను కొట్టివేసిన కోర్టు బుధవారం విడుదలకు అనుమతి ఇచ్చింది. ఏప్రియల్ 2012లో బోరా ఆమె మునుపటి సంబంధం నుంచి ముఖర్జీ కూతురై.. మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలోని అడవిలో ఆమె మృతుదేహాన్ని తగలబెట్టారు.
ఇక 2017లో మరో కేసులో అరెస్ట్ అయిన తరువాత హత్య జరిగిన విషయాన్ని రాయ్ చెప్పడంతో హత్య వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ముఖర్జీని ఆగస్ట్ 2017 లో అరెస్ట్ చేయబడ్డారు. అదేవిధంగా మే 2022లో బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో ఇతర నిందితులు రాయ్, కన్నా మరియు ఇంద్రాణి మాజీ భర్త పీటర్ ముఖర్జీ కూడా బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ డాక్యుమెంటరీ ప్రజాభినాన్ని సృష్టించవచ్చని అది నాయ వ్యవస్థ పై ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు సిబిఐ కోర్ట్ లో పేర్కొంది. ఇక దీనికి కోర్టు సమాధానం ఇస్తూ.. ఈ సిరీస్ ను తాము కూడా చూశారని.. వాస్తవానికి ఈ సిరీస్ కు వ్యతిరేకంగా సిబిఐ తన డిమాండ్ ను ఒత్తిడి చేయదని కోర్ట్ భావించినట్లు తెలుస్తుంది.