NewsOrbit

Tag : murder case

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Radha Murder Case: నేరం చేసిన వాడు పోలీసుల నుండి తప్పించుకోలేడు(గా) ..! వివాహిత హత్య కేసులో వీడిన మిస్టరీ

somaraju sharma
Radha Murder Case: అనుమానంతో భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయత్నించాడు. ఒక వేళ అదీ కాకపోతే కేసులో ఆ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వైసీపీ ఎమ్మెల్సీ ఆనంతబాబుకు మూడు రోజుల కండిషన్ బెయిల్ మంజూరు చేసిన రాజమండ్రి కోర్టు .. ఎందుకంటే..?

somaraju sharma
వైసీపీ ఎమ్మెల్సీ ఆనంతబాబు కు రాజమండ్రి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తన డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఆనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇంతకు ముందు...
న్యూస్

Big Breaking: బిటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో గుంటూరు ప్రత్యేక కోర్టు కీలక తీర్పు.. నిందితుడు శశికృష్ణ కు ఉరి శిక్ష..

somaraju sharma
Big Breaking: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో గుంటూరు ప్రత్యేక కోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. గత ఏడాది ఆగస్టు 15న అని హత్య...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Munna Gang Case: ఒకే కేసులో 12 మందికి ఉరిశిక్ష..! ఇండియాలో అతి సంచలన తీర్పులు ఇవే..!!

Yandamuri
Munna Gang Case: హైవే కిల్లర్ మున్నా తో సహా అతని గ్యాంగ్ లోని 12 పన్నెండు మందికి ఏకకాలంలో ప్రకాశం జిల్లా సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించడం భారతదేశ చరిత్రలోనే అరుదైన తీర్పు...
జాతీయం న్యూస్

Wrestler Murder Case: రెజ్లర్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం!ఒలింపిక్ మెడలిస్ట్ కోసం వేట!ఆచూకీ తెలిపిన వారికి లక్ష ఇస్తారట!

Yandamuri
Wrestler Murder Case: ఒక హత్య కేసులో అనుమానితునిగా ఉన్న రెజ్లర్ సుశీల్ కుమార్ ను పట్టిచ్చినా.. ఆచూకీ తెలియజేసినా లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు ఢిల్లీ పోలీసులు. న్యూ ఢిల్లీలో ఛత్రసల్ స్టేడియం...
ట్రెండింగ్ సినిమా

ఏంటి ఒక్క రోజు కి సుశాంత్ తో రియా అంతా ఖర్చు పెట్టించేదా ?

arun kanna
బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి దేశవ్యాప్తంగా గత కొద్ది వారాలుగా పెద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది. రోజుకొక కొత్త సంగతి ఈ కేసులో బయటకు వస్తుంది. అయితే ఎటుచూసినా...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏంటబ్బా ఇంకా బెయిల్ రాలేదు అని అనుకుంటున్నారు..! ఇంతలోనే భలే వచ్చేసిందే….

siddhu
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కరరావు హత్యకేసులో ఇతని ప్రమేయం ఉందంటూ పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో రాష్ట్రంలో భాస్కర్ రావు హత్య...
టాప్ స్టోరీస్

తల్లీ కూతురు హత్య కేసులో దోషికి ఉరిశిక్ష

somaraju sharma
నెల్లూరు: నెల్లూరులో సంచలనం సృష్టించిన తల్లీ కుమార్తె హత్యకేసులో ప్రధాన నిందితుడికి ఉరి శిక్ష విధిస్తు ఎనిమిదవ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి గురువారం సంచలన తీర్పు వెలువరించారు. 2013లో నెల్లూరులోని హరనాథపురం...
టాప్ స్టోరీస్

‘దిశ చట్టం’ ఓ బోగస్: ఆయేషా తండ్రి

Mahesh
తెనాలి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘దిశ చట్టం’ ఓ బోగస్ అని ఆయేషా తండ్రి ఇక్బాల్ బాష సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయాలి కానీ, రాజకీయ లబ్ధి...
టాప్ స్టోరీస్

‘పోలీసుల అలసత్వమే ప్రాణం తీసింది’!

somaraju sharma
హైదరాబాద్:  తాను ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదనీ హతురాలు ప్రియాంకరెడ్డి తండ్రి శ్రీధర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శంషాబాద్ శివారులో డాక్టర్ ప్రియాంక రెడ్డిని...
టాప్ స్టోరీస్

కమలేష్‌ను చంపింది ముస్లింలే!

Mahesh
ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో సంచ‌ల‌నం రేపిన హిందూ సమాజ్ పార్టీ చీఫ్ క‌మ‌లేశ్ తివారీ హ‌త్య‌ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ లో ముగ్గురు, పశ్చిమ యూపీలోని బిజ్నోర్ జిల్లాకు చెందిన ఇద్దరు...
టాప్ స్టోరీస్

జైలులో ఖైదీకి బర్త్ డే పార్టీ!

Mahesh
పట్నా: జంట హత్య కేసులో జైలులో శిక్ష అనుభవిస్తోన్న ఓ ఖైదీ గ్రాండ్ గా తన బర్త్ డే పార్టీని జరుపుకున్నారు. ఈ ఘటన బీహర్ లో చోటుచేసుకుంది. పింటూ తివారీ అనే ఖైదీ...
న్యూస్

పాలిగ్రాఫ్ పరీక్షలతో క్లూ లభించేనా?

somaraju sharma
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఛేదించి దోషులను గుర్తించేందుకు సిట్ అధికారులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. వివేకానంద రెడ్డి హత్య జరిగి మూడు నెలలు దాటినా ఇంత వరకూ...
టాప్ స్టోరీస్

హత్యకు.. తల నరికివేత

Kamesh
సౌదీలో ఇద్దరు పంజాబీలకు శిక్ష అమలు పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరికి సౌదీ అరేబియాలో తల నరికి మరణశిక్ష అమలుచేశారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్ధరించింది. హొషియార్ పూర్ కు...
న్యూస్

అతన్ని వెంటనే మార్చండి : కేజ్రీవాల్

somaraju sharma
ఢిల్లీ, ఫిబ్రవరి 8: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాధన్ హత్యకేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు విచారణకు గైర్హాజరు అవ్వడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు షోకాజ్...