వరుణ్ తేజ్, అధర్వ మురళి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం `వాల్మీకి`. మృణాళిని రవి అధర్వ జోడిగా నటిస్తుంది. మరి వరుణ్ జోడిగా పూజా హెగ్డే నటించనుందా? అనే వార్తలు వినపడుతున్నాయి. తమిళ చిత్రం `జిగర్ తండా`కు ఇది రీమేక్. తమిళంలో బాబీసింహ చేసిన పాత్రను తెలుగులో వరుణ్ తేజ్ చేస్తున్నారు. తమిళంలో బాబీసింహ పాత్రకు జోడి లేదు. మరి తెలుగులో హరీశ్ శంకర్ స్క్రిప్ట్లో చేంజస్ చేసి పూజా హెగ్డేను నటింప చేస్తున్నాడా? లేక పూజా హెగ్డే కీలక పాత్రలో నటిస్తుందా? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్ 13 వరకు ఆగాల్సిందే.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!