Flash News: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ ఉత్తేజ్ భార్య పద్మావతి క్యాన్సర్ తో పోరాడి ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఆమె మరణించడం జరిగింది. భార్య మరణంతో ఉత్తేజ్ మరియు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
విషయం తెలుసుకున్న వెంటనే మెగాస్టార్ చిరంజీవి అదే రైతుల ప్రకాష్రాజ్ మరియు జీవిత రాజశేఖర్.. హాస్పిటల్ వద్దకు వెళ్లి ఉత్తేజ్ ఓదార్చడం జరిగింది. ఇదే క్రమంలో పద్మావతి మృతిపట్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి.