ఆ వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా అట..ఏపి అసెంబ్లీలో కలవరం.. !!
కరోనా ఉదృతి నేపథ్యంలో శాసనసభ శీతాకాల సమావేశాలను అయిదు రోజులకు కుదించి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో సమావేశాల నిర్వహణకు అసెంబ్లీ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా కలకలాన్ని రేపుతోంది....