లక్నో, జనవరి 12: ఉత్తరప్రదేశ్లో బిఎస్పి, ఎస్పి పొత్తు నూతన సంవత్సరంలో కొత్త రాజకీయ విప్లవానికి నాంది అవుతుందని బిఎస్పి అధినేత్రి మాయావతి అన్నారు. లక్నోలో శనివారం మాయావతి, సమాజ్వాది పార్టీ నేత అఖిలేష్...
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్య వార్తావిభాగం) న్యూ ఢిల్లీ, డిసెంబర్ 23 : కంప్యూటర్లపై నిఘా ఉత్తర్వులకు కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని ప్రతి ఇంట్లోనూ నిఘా కెమెరాలు పెట్టాలని...