అయోధ్యకు బీజం వేసింది… నేడు దూరమైంది వీళ్ళే…! బీజేపీలో హీట్ రాజకీయం..!
అయోధ్యకు అంకురార్పణ జరిగింది. శ్రీరామ మందిరానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. యావద్దేశం, యావత్ హిందూ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన క్షణాల సాకారం అయ్యాయి. ఇక మందిరం రూపుదిద్దుకోవడమే తరువాయి....