అయోధ్య శంఖుస్థాపన… కొత్త వివాదం..!
దేశ వ్యాప్తంగా హిందువులు కలగన్న అయోధ్య రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అంతా సాఫీగా సాగిపోయింది. ఉత్తరప్రదేశ్ లోని హిందువులు ఇప్పటికీ పండగ చేసుకుంటున్నారు. అయోధ్య లో ప్రజలు అయితే ఆనందోత్సవాలలో మునిగిపోతున్నారు....