నాడు జగన్.. నేడు కేసీఆర్..! సేమ్ నిర్ణయం..!
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్.. వీరిద్దరి పనితీరు దూకుడుగానే ఉంటుంది. అందుకే వీరిద్దరి పాలనలో సారూప్యం కనిపిస్తూ ఉంటుంది. కేసీఆర్ పనితీరును జగన్ ఫాలో అవుతున్నారా.. జగన్ పనితీరును...