రూ.5లక్షల ఆదాయం వారందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపు
అమరావతి: కుటుంబ వార్షిక ఆదాయం అయిదు లక్షల రూపాయలలోపు ఉన్న వారందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తూ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరణకు...