CM YS Jagan: పార్లమెంట్ సాక్షిగా వైసీపీ సర్కార్ పరువు తీయాలని ప్రయత్నించి భంగపడిన టీడీపీ .. ఏ విషయంలో అంటే..
CM YS Jagan ఏదో అనుకుంటే మరేదో అయ్యింది అంటే ఇదే. ఏపీ సర్కార్ విదేశీ పెట్టుబడులను రాబట్టే విషయంలో విఫలమైందని పార్లమెంట్ సాక్షిగా చూపాలని టీడీపీ ప్రయత్నించింది. అయితే అది బెడిసి కొట్టింది....